-
Home » 3 terror camps in PoK
3 terror camps in PoK
3 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశాం : ఆర్మీచీఫ్.జనరల్. బిపిన్ రావత్
October 20, 2019 / 04:05 PM IST
పీవోకే లోని ఉగ్రవాద స్దావరాల పై భారత సైన్యం ఆదివారం, అక్టోబరు20న జరిపిన దాడిలో 6నుంచి 10 మంది పాక్ సైనికులు మరణించి ఉంటారని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. వీరితో పాటు మరో 10 మంది ఉగ్రవాదులు కూడా మరణించి ఉంటారని ఆయన తెలిపారు. న