-
Home » 3 Women Farmers died
3 Women Farmers died
Delhi : మహిళా రైతుల మీదకు దూసుకొచ్చిన ట్రక్కు..ముగ్గురు మృతి
October 28, 2021 / 11:10 AM IST
ఢిల్లీ – హర్యానా సరిహద్దులో రైతులు నిరసన కార్యక్రమం సమీపంలో ఘోరం జరిగింది. ఓ ట్రక్కు వేగంగా దూసుకురావటంతో ముగ్గురు మహిళా రైతులు మృతి చెందారు.