30 covid patients

    Corona Second Wave: గోడ‌లు బ‌ద్ద‌లుగొట్టి మరీ 30 మంది కరోనా రోగుల ప‌రారీ..

    April 24, 2021 / 02:23 PM IST

    మన దేశంలో ప్రస్తుతం కరోనా కరాళ నృత్యం కొనసాగుతుంది. గత ఏడాది కంటే ఇప్పుడు సెకండ్ వేవ్ మరింత ఉదృతంగా, ప్రమాదకరంగా వ్యాపిస్తుంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో బెడ్ల నుండి ఆక్సిజన్ కొరత వరకు దిక్కుతోచని స్థితి కొనసాగుతుంది. మరోవైపు ప్రభుత్వాలు �

10TV Telugu News