-
Home » 30 lakh beneficiaries to get house site pattas
30 lakh beneficiaries to get house site pattas
మంచి కార్యక్రమానికి శత్రువులెక్కువ, చివరికి మంచే గెలుస్తుంది, అతి త్వరలో 30లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
August 25, 2020 / 01:48 PM IST
Ys jagan on distribution of house sites: ఏపీలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. ఇదో మంచి కార్యక్రమం అని చెప్పిన సీఎం జగన్, ఒక మంచి కార్యక్రమానికి శత్రువులు ఎక్కవుగా ఉన్నారని వాపోయారు