30% Pay

    తల్లిదండ్రులను పట్టించుకోని 7గురు ఉద్యోగుల జీతాల్లో 30శాతం కట్

    February 13, 2021 / 07:57 PM IST

    30% Pay తల్లిదండ్రులను పట్టించుకోని ఏడుగురు ఉద్యోగులకు జీతాల్లో కోత విధించింది మహారాష్ట్ర లోని లతుర్ జిల్లా పరిషత్. ఏడుగురు తమ ఉద్యోగులు వారి వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోకపోవడంతో వారి నెల జీతాల్లో 30శాతం కోత విధించినట్లు లతుర్ జిల్లా పరి�

10TV Telugu News