30 percent of young people

    Gandhi Hospital : వెంటిలేటర్‌పై ఉన్నవారిలో 30 శాతం మంది యువకులే..

    April 23, 2021 / 09:24 AM IST

    కరోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్‌ అవసరం పడదని.. కానీ అనేక మంది భయంతో అనవసరంగా వాడుతున్నారని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు అన్నారు. గాంధీలో వెంటిలేటర్‌పై ఉన్న వారిలో 30 శాతం మంది యువకులే ఉన్నారని తెలిపారు.

10TV Telugu News