31 million

    దేశంలో 61వేలకు పైగా కరోనా కొత్త కేసులు

    August 24, 2020 / 10:12 AM IST

    భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతూ ఉండగా.. రోగుల సంఖ్య 31 లక్షలు దాటి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 61,408 మందికి కరోనా సోకగా.. ఇదే సమయంలో దేశంలో 836 మంది చనిపోయారు. దేశంలో నమోదైన ఈ కరోనా కేసులు ప్రపంచంలో ఒక రోజులో న�

10TV Telugu News