Home » 3285 people killed
భారత్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇండియాపై కరోనా మృత్యు పంజా విసురుతోంది. ఒక్కరోజులోనే దాదాపు 3 వేల 300 మంది కరోనాతో చనిపోయారు.