Home » 33 new Omicron cases
రాజస్థాన్ లో కొత్తగా 23 ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 69కి చేరింది. అలాగే ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులను గుర్తించారు.
విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చిన 104 మందికి కరోనా పాజిటివ్ రాగా, వీరిలో 33 మందికి ఒమిక్రాన్ లక్షణాలున్నట్లు గుర్తించారు. మరిన్ని రిపోర్టులు రావాల్సివుందని అధికారులు తెలిపారు.