335 sheeps

    Train Hit Sheeps Died : రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి

    October 7, 2022 / 11:14 PM IST

    మహబూబ్ నగర్ జిల్లాలో రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి చెందాయి. ఊర కుక్క‌లు వెంబ‌డించ‌డంతో భ‌యంతో గొర్రెలు గ్రామ శివారులోని రైలు ప‌ట్టాల‌పైకి వ‌చ్చాయి. అప్పుడే వేగంగా వ‌చ్చిన రైలు ఆ గొర్రెల‌ను ఢీకొట్టింది. దీంతో 335 గొర్రెలు మృతి చెందాయి.

10TV Telugu News