-
Home » 345 km
345 km
5 రాష్ట్రాలు, 84 గంటలు, 3వేల కిమీ ప్రయాణం.. చెన్నై టు ఐజ్వాల్, స్నేహితుడి మృతదేహాన్ని ఇంటికి చేర్చారు
April 29, 2020 / 06:00 AM IST
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అన్నీ బంద్ అయ్యాయి. రవాణ వ్యవస్థ నిలిచిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసరం అయితే ఇళ్ల నుంచి బయటకు రావాలి. అది కూడా పోలీసుల పర్మిషన్ మస్ట్. లాక