35 buildings

    కరోనా : ఢిల్లీలో 35 భవనాల్లో హోం షెల్టర్స్..ఆహారం కూడా

    March 27, 2020 / 04:03 AM IST

    కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోంది. దేశ రాజధానిలో కూడా వైరస్ ప్రబలుతోంది. ఈ కారణంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో కూలీలు, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా ఢిల్లీలో నైట్ �

10TV Telugu News