Home » 36 deaths
దేశంలో కొత్తగా 9,062 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి గత 24 గంటల్లో 36 మంది మరణించారు. కరోనా నుంచి 15,220 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,42,86,256కు చేరుకుంది.