Home » 38 members injured
గురువారం తెల్లవారుజామున జనావాసాల్లోకి ప్రవేశించిన నక్కలు 38 మందిని గాయపరిచాయి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది