Home » 39
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిన క్రమంలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంట్లో భాగంగానే శుక్రవారం కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,32,159కు చేరింది.