Home » 39 international travelers
భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. గత రెండు రోజుల్లో భారత్ కు వచ్చిన 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా వైరస్ వ్యాపించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.