-
Home » 39 thousand
39 thousand
కరోనా అప్డేట్: దేశంలో కొత్తగా 39వేల కేసులు..
July 19, 2020 / 11:04 AM IST
భారతదేశంలో ప్రతిరోజూ కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. దేశంలో సోకిన వారి సంఖ్య ఇప్పుడు ఒక మిలియన్ దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 10 లక్షల 77 వేల 618 మందికి కరోనా సోకింది. వీరిలో 26,816 మంది మరణించగా, 6 లక్షల 77 వేల 422