3minutes

    దేశంలో ప్రతి 3 నిమిషాలకు 2 కరోనా మరణాలు

    August 17, 2020 / 04:01 PM IST

    భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత నెలకంటే ఇప్పుడు మరింత వేగంగా వైరస్ విస్తరిస్తోంది. మరణాల సంఖ్య కూడా 50వేలు దాటింది. అయితే మిగతా కరోనా ప్రభావిత దే

10TV Telugu News