-
Home » 4 MLAs
4 MLAs
Meghalaya: మేఘాలయలో ఆపరేషన్ లోటస్ షురూ.. తొలిరోజే కాషాయ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు
December 14, 2022 / 06:41 PM IST
60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో నేషనల్ పీపుల్స్ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక యూడీపీకి 8 మంది, పీడీఎఫ్ నలుగురు, హెచ్ఎస్పీడపీ ఇద్దరు, స్వతంత్రులు ఆరుగురు సహా బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం కొనసాగుతోంది. ఇక విపక్షంలో ఆల్ ఇండ�