Home » 4 terrorists
జమ్మూ కశ్మీర్ లో ఈ రోజు జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.
జమ్మూకాశ్మీర్లో అశాంతిని సృష్టించడానికి పాకిస్తాన్ నిరంతరం ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఘర్షణ జరగగా షోపియన్లోని పింజోరా ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీస�