4 Terrsist

    చావు దెబ్బ : జమ్మూ కాశ్మీర్‌లో భీకర ఎన్ కౌంటర్

    September 29, 2019 / 01:22 AM IST

    జమ్మూ కాశ్మీర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చావుదెబ్బ తగిలింది. హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ ఒసామాను సైన్యం మట్టుబెట్టింది. భారీ ఆపరేషన్‌లో ఒసామాతో పాటు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. 9 గంటల పాటు సాగిన ఎన్‌కౌంటర్‌లో ఓ జవాను వీరమరణ

10TV Telugu News