Home » 4 Thousand Acres
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్ ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిదంటూ వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.