Home » 40 basis points
రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. దీంతో సెన్సెక్స్ 1,307 పాయింట్లు తగ్గి 55,669 వద్ద ముగిసింది.
ఆర్బీఐ నిర్ణయంతో గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు పెరుగనున్నాయి. అలాగే గృహ రుణాల ఈఎంఐలు పెరుగనున్నాయి.