40 killed

    న్యూజిలాండ్ కాల్పుల్లో 40కి పెరిగిన మృతులు

    March 15, 2019 / 07:34 AM IST

    న్యూజిలాండ్ లో దుండగుల కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. చనిపోయిన వారి సంఖ్య 40కి చేరింది. క్రైస్ట్ చర్చ్ నగరంలోని 2 మసీదుల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

10TV Telugu News