40 sheeps die

    Sheeps Die : పండుగ పూట అనంత విషాదం.. ఆ ఆకులు తిని భారీగా గొర్రెలు మృతి..

    April 13, 2021 / 04:04 PM IST

    ఉగాది పండగ పూట అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వజ్రకరూర్ మండలం పిసి ప్యాపిలితాండలో భారీగా గొర్రెలు మృతి చెందాయి. దీంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. ఆముదం ఆకులు తిని గొర్రెలు మృతి చెందాయి. మిగిలిన గొర్రెలు కూడా అనారోగ్యానికి గురవుత

10TV Telugu News