43 Killed

    Nigeria Attack : నైజీరియా మార్కెట్ లో కాల్పులు..43మంది మృతి

    October 19, 2021 / 09:30 PM IST

    వాయవ్య నైజీరియాలో కాల్పుల మోత మోగింది. నైజీరియాలోని సొకోటో రాష్ట్రంలోని గొరొన్యో టౌన్ లోని వీక్లీ మార్కెట్​లో ఆదివారం దుండగులు విచక్షణారహిరతంగా జరిపిన కాల్పుల్లో 43మంది మరణించారు.

10TV Telugu News