-
Home » 43 Killed
43 Killed
Nigeria Attack : నైజీరియా మార్కెట్ లో కాల్పులు..43మంది మృతి
October 19, 2021 / 09:30 PM IST
వాయవ్య నైజీరియాలో కాల్పుల మోత మోగింది. నైజీరియాలోని సొకోటో రాష్ట్రంలోని గొరొన్యో టౌన్ లోని వీక్లీ మార్కెట్లో ఆదివారం దుండగులు విచక్షణారహిరతంగా జరిపిన కాల్పుల్లో 43మంది మరణించారు.