Home » 45 degrees
ఏప్రిల్ 28, 29 తేదీల్లో బయటకు వెళుతున్నారా..అయితే జాగ్రత్త అంటోంది వాతావరణ శాఖ. ఎందుకంటే..రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా ఉంటాయని..వడగాలులు తీవ్రంగా వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పగటి వేళల్లో వీచే వేడి గాలులు తీవ్రస్థాయిలో ఉం
అమరావతి : ఎండాకాలం..మండిపోతున్న ఎండలు..అల్లాడిపోతున్న ప్రజలు..రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆంద్రప్రదేశ్ పై తన ప్రతాపాన్ని చూపుతు..ఉదయం 8 గంటలకే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎండలు మండిపోతున్�