-
Home » 453
453
తెలంగాణలో 453కు చేరిన కరోనా బాధితులు…11 మంది మృతి
April 8, 2020 / 05:21 PM IST
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరింది.