453 panchayats

    ఏపీలో తొలి విడత 453 పంచాయతీలు ఏకగ్రీవం

    February 4, 2021 / 09:05 PM IST

    The first installment of 453 panchayats are unanimous : ఏపీలో తొలి విడత 453 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నేటితో తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. చిత్తూరు జిల్లాలో 96 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు జిల్లాలో 67, కర్నూలు జిల్లాలో 54 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్ఆర్‌ క

10TV Telugu News