Home » 47-member Steering Committee
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పదవి స్వీకరించిన మొదటి రోజే పార్టీలో కీలకమైన మార్పు చేశారు. సీడబ్ల్యూసీని రద్దు చేసి, స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.