-
Home » 487
487
తెలంగాణలో 487కు చేరిన కేసులు…12 మంది మృతి
April 10, 2020 / 05:38 PM IST
తెలంగాణలో కరోనా కేసులు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఇవాళ కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 487కి చేరింది.