487

    తెలంగాణలో 487కు చేరిన కేసులు…12 మంది మృతి

    April 10, 2020 / 05:38 PM IST

    తెలంగాణలో కరోనా కేసులు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఇవాళ కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 487కి చేరింది.

10TV Telugu News