492 people

    కరోనా : 492 మంది మృతి..స్మశానంలా వుహాన్

    February 5, 2020 / 09:49 AM IST

    కరోనా వైరస్ చైనాను అల్లకల్లోలం చేస్తోంది. మృతుల సంఖ్య, వైరస్‌తో ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నా వైరస్ మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఈ వ్యాధి బారినపడి

10TV Telugu News