4dead

    శుభకార్యానికని వెళ్లి మృత్యు ఒడిలోకి..

    January 2, 2019 / 10:46 AM IST

    చిత్తూరు జిల్లా ములకలచెరువు గ్రామానికి చెందిన ఏడుగురు కారులో తూర్పుగోదావరి జిల్లా యర్రవరంలో ఓ శుభకార్యానికి  వెల్లి తిరిగి వస్తుండ‌గా. చెన్నై-కోల్‌కతా 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

10TV Telugu News