4th Straight Term

    వరుసగా నాలుగోసారి.. బీహార్ సీఎంగా.. ఏకగ్రీవంగా నితీష్

    November 15, 2020 / 02:33 PM IST

    JD(U) అధ్యక్షుడు నితీష్ కుమార్ NDA లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. NDA శాసనసభ పార్టీ సమావేశంలో శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవే�

10TV Telugu News