5.5 magnitude

    Earthquake : చైనాలో భారీ భూకంపం.. 74 ఇళ్లు నేలమట్టం

    August 6, 2023 / 09:55 AM IST

    రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదయినట్లు చైనా ఎర్త్ క్వేక్ నెట్ వర్క్స్ సెంటర్ వెల్లడించింది. 10 మంది గాయపడ్డారని పేర్కొంది.

    Earthquake : నేపాల్‌ లో భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత

    July 31, 2022 / 01:07 PM IST

    నేపాల్‌ రాజధాని ఖాట్మాండులో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఖాట్మాండులో భూమి కంపింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.5గా నమోదు అయింది.

    గుజరాత్‌లో భూకంపం.. తీవ్రత 5.5గా నమోదు

    June 15, 2020 / 01:51 AM IST

    కరోనా విపత్తుతో ప్రజలు కకావికలం అవుతుంటే.. మరో వైపు, తరచూ వస్తున్న భూకంపాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. లేటెస్ట్‌గా గుజరాత్‌లో భూకంపం సంభవించగా.. అక్కడి ప్రజలలో భయాందోళన వాతావరణం కనిపించింది.  భూకంప కేంద్రం రాజ్‌కోట్‌కు వాయువ్యంగా 122 కిలోమీ�

10TV Telugu News