5 corona patients die

    ఆస్పత్రి వెంటిలేటర్‌లో మంటలు..ఐదుగురు కరోనా రోగులు మృతి

    May 12, 2020 / 07:39 AM IST

    రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆస్పత్తి వెంటిలేటర్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు కరోనా రోగులు మరణించారు. ఓవర్‌లోడ్ వల్ల వెంటిలేటర్ లో మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది.

10TV Telugu News