-
Home » 5-judge Constitution bench
5-judge Constitution bench
5- జడ్జీలతో బెంచ్: 10న అయోధ్య కేసుపై విచారణ
January 8, 2019 / 12:14 PM IST
అయోధ్య మందిరం నిర్మాణం వివాదంపై సుప్రీంకోర్టు వచ్చే గురువారం (జనవరి 10) విచారణ ప్రారంభం కానుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కేసుపై విచారించి కీలక నిర్ణయాన్ని వెల్లడించనుంది.