5 Maoists

    జార్ఖండ్ లో ఎన్ కౌంటర్ : ఐదుగురు మావోలు మృతి 

    January 29, 2019 / 06:18 AM IST

    సింగభూం : జార్ఖండ్ అడవుల్లో తుపాకులు ఘర్జించాయి. సింగభూం జిల్లా పరిధిలోని అడవుల్లో ఈరోజు ఉదయం (జనవరి 29)న భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఈ ప్రాంతంలో మావోలు తిరుగుతున్నారన్న పక్కా సమాచారం అందగా…సెంట్రల

10TV Telugu News