5 missing

    హిమాచల్ ప్రదేశ్‭లో భారీ వరదలు.. 22 మంది మృతి, ఐదుగురు మిస్సింగ్

    August 20, 2022 / 08:57 PM IST

    రాష్ట్రంలోని మొత్తం మృతుల్లో ఒక్క మండి జిల్లాలోనే 13 మంది మరణించారని, ఈ జిల్లాలో తీవ్ర వరదలతో పాటు భారీ ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయని డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చైదరి అన్నారు. నాలుగు గంటలపాటు నేషనల్ డాజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నిర్వహించి�

10TV Telugu News