5 Non-Kashmiri

    కశ్మీర్ లో ఉగ్రదాడి..ఐదుగురు వలస కూలీలు మృతి

    October 30, 2019 / 01:16 AM IST

    కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాం ప్రాంతంలో పనిలో నిమగ్నమైన కూలీలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఐదుగురు కూలీలు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని స్థానిక అనంతనాగ్‌ �

10TV Telugu News