Home » 5 relief things
దేశవ్యాప్తంగా మరణ మృదంగం మ్రోగించిన కరోనా సెకండ్ వేవ్.. ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది. కరోనా మహమ్మారి వేగం మందగించగా.. కొత్త కేసులలో స్థిరమైన క్షీణత కనిపిస్తుంది. దేశంలో ప్రతిరోజూ 60వేల కంటే తక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయి.