Home » 50 lakh prize money
కరోనా కట్టడిలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారిగా గ్రామాల్లో సరికొత్త కాంటెస్ట్ ప్రవేశపెట్టింది. ఈ పోటీ గెలిచిన గ్రామానికి రూ.50 లక్షలు వరకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.