50 passengers

    పాపికొండల్లో ప్రమాదం: నీట మునిగిన 61మంది

    September 15, 2019 / 08:34 AM IST

    తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో పర్యాటక బోటు మునిగింది. ఈ బోటులో 61మంది ఉన్నారు. 50 మంది ప్రయాణికులు, 11మంది సిబ్బందితో కలిసి బోటు వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. లైఫ్ జాకెట్లు ధరించిన 18 మంది సేఫ్‌గా బయటపడ్డారు. చేపల వ�

10TV Telugu News