50 people killed

    Terrorists Attack : నైజీరియాలో చర్చిపై ఉగ్రవాదులు దాడి..50 మంది మృతి

    June 6, 2022 / 08:47 AM IST

    ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనల కోసం చర్చీకి వచ్చారు. చర్చి ప్రధాన పాస్టర్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.

    బంగారం గని కింద 50మంది సజీవ సమాధి

    September 12, 2020 / 03:29 PM IST

    బంగారు గనిలో మట్టి పెళ్లలు కూలిపడటంతో 50 మంది చనిపోయారు. కాంగోలో శుక్రవారం (సెప్టెంబర్ 11,2020) ఈ పెను విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది. గని కూలిపోయిన సమయంలో బయటకు రాలేక కూలీలంతా అందులోనే సజీవ సమాధి అయిపోయారు. మట

10TV Telugu News