Home » 500
శివపురి పట్టణంలోని ఓ ప్రాంతంలో మురారీ కుష్వాహా కుటుంబం నివాసం ఉంటోంది. ఇతను టీ అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఆ గ్రామాల్లో మద్యం తాగితే రాత్రి అంతా బోనులో ఉండాలి. తెల్లవారాక జరిమానా కట్టాలి. ఆ తరువాత ఊరందరికి వేటమాసంంతో విందు ఇవ్వాలి. లేదంటే గ్రామ బహిష్కరణే అంటున్నారు పెద్దలు.
రూ.2,500లు ఇస్తే కరోనా లేదని రిపోర్ట్ ఇస్తా..లేదంటే లేకపోయినా..ఉందని రిపోర్ట్ లో రాస్తానంటూ బేరాలు ఆడుతున్న ఓ ఆస్పత్రి సిబ్బంది బేరాల బేరం వెలుగులోకి వచ్చింది. కరోనా సీజన్ పలు ప్రైవేటు ఆస్పత్రులకు బంగారు బాతు గుడ్డులా మారిపోయింది. కరోనా టెస్ట్ �
ఒక్కపూట జరగని కుటుంబాలు మన దేశంలో ఎన్నో.. అటువంటి వారు కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రోజువారి పని చేసుకుని గడిపేవాళ్లు తిండి లేక డబ్బులేక.. డబ్బు వచ్చే పనిలేక నిరాశగా.. ఆకలి బాధలు భరించలేక బాధలు పడుతున్నారు. ఇటువంటి సమయంలోనే.. బీహ
కొత్త మోటార్ వెహికల్ చట్టం వాహదారుల్లో బెంబేలెత్తిస్తోంది. భారీగా ఫైన్లు పడుతుడడంతో ఏమీ చేయాలో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తనకు విధించిన జరిమానాను కట్టలేనని..స్కూటీని వదిలేసి ఓ వ్యక్తి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. వేలల్లో