Home » 500 rupee notes
ఫేక్ కరెన్సీ నోట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రజలు కంగారు పడుతున్నారు. ఎందుకైనా మంచిదని తమ దగ్గర ఉన్న 500 రూపాయల నోట్లను చెక్ చేసుకుంటున్నారు.
ఓ వృద్ధుడు తన ఆపరేషన్ కోసం కష్టపడి సంపాదించిన సొమ్ము..అప్పు తెచ్చి కూడబెట్టిన డబ్బును ఎలుకలు కొరికేయటంతో లబోదిబోమంటున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. తమ దగ్గర రూ.200 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయంటూ వీడియో చూపించి మోసం చేయబోయింది ఓ ముఠా. 90లక్షల విలువ చేసే రూ.500 నోట్లు ఇస్తే.. కోటి రూపాయల విలువ గల రూ.2వేల నోట్లు ఇస్తామని కాకినాడకు చె