500 Rupees Debt

    Visakhapatnam : రూ.500 అప్పు విషయంలో గొడవ-వ్యక్తి హత్య

    July 23, 2022 / 08:21 PM IST

    విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. రూ. 500 అప్పు విషయంలో జరిగిన గొడవలో  అప్పల రెడ్డి అనే వ్యక్తిని రౌడీ షీటర్ శంకర్ హత్య చేశాడు. పెదవాల్తేరు, మునసబు వీధిలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

10TV Telugu News