505 Victims

    అంతుచిక్కని వింత వ్యాధి.. 505కు చేరిన బాధితులు​​​​​​​

    December 8, 2020 / 10:56 AM IST

    అంతుచిక్కని వింత వ్యాధి అసలు ఎందుకు వస్తోందో అర్థం కావట్లేదు.. ఏమైందో కారణం తెలియదు.. కానీ, వ్యాధిగ్రస్తుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అనూహ్యంగా పెరుగుతున్న బాధితులతో ఆసుపత్రుల్లో పడకలు నిండిపోతున

10TV Telugu News