50NEW CASES

    చాప కింద నీరులా కరోనా…భారత్ లో ఒక్కరోజే 50 పాజిటివ్ కేసులు

    March 20, 2020 / 03:16 PM IST

    మన దేశంలో కూడా చాపకింద నీరులా రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 223కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే శుక్రవారం(మార్చి-20,2020)ఒక్కరోజే 50కొత్త కేసులు నమోదయ్యాయి. భారత్ లో రెండు వారాల క్రితం వైరస్ కేసు మొదటగా నమోదైనప్పటి నుంచి ఇ

10TV Telugu News