526 people

    కరోనా మరణమృదంగం : ప్రపంచవ్యాప్తంగా 1,526 మంది మృతి

    February 15, 2020 / 08:22 AM IST

    ఉగ్రరూపం దాల్చిన కరోనా వైరస్ మహమ్మారితో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల ఇప్పటికే 1,526 మందికి ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య లక్షకు చేరువగా పరుగెడుతోంది.

10TV Telugu News